Responsive Menu
Add more content here...

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల

 

 

 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల

పార్లమెంట్ అభ్యర్థులు…….

1. శ్రీకాకుళం – కింజారపు రామ్మోహన్ నాయుడు

2. విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్

3. అమలాపురం – గంటి హరీష్ మాధుర్

4. ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్

5. విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని)

6. గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్

7. నరసరావుపేట – లావు శ్రీ కృష్ణ దేవరాయలు

8. బాపట్ల టి. కృష్ణ ప్రసాద్

9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

10. చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు

11. కర్నూలు – బస్తిపాటి నాగరాజు(పంచలింగాల నాగరాజు)

12. నంద్యాల – బైరెడ్డి శబరి

13. హిందూపూర్ – బీకే. పార్థసారధి.

 

మూడవ జాబితా విశేషాలు.

పై జాబితాలో, లావు కృష్ణదేవరాయలు, 2019 లో వైసీపీ నుండి పోటీ చేసి ఎంపీ గా గెలిచారు , 2024 లో టీడీపీ లో చేరారు. లావు కృష్ణదేవరాయలు వైసీపీ లో ఉన్నప్పటికీ, గత 5 ఏళ్లలో అమరావతి రైతుల ఉద్యమానికి మద్దత్తు పలికారు. వేమి రెడ్డి ప్రభాకర రెడ్డి కూడా గత 6 ఏళ్లుగా వైసీపీ రాజ్యసభ ఎంపీ గా పని చేసి, ఇటీవలే వైసీపీ కి రాజీనామా చేసి, టీడీపీ లో చేరారు. ఆర్ధికంగా పరిపుష్టుడైన వేమిరెడ్డి ని టీడీపీ లోకి తీసుకోవడానికి చంద్రబాబు వెనుకాడలేదు, ఈ సారి నెల్లూరు జిల్లాను స్వీప్ చెయ్యాలని, టీడీపీ పట్టుదలతో ప్రయత్నిస్తోంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *